#RanaDaggubati #VirataParvam #Rana #Hiranyakashyapa #Gunasekhar
రానా హీరోగా హిరణ్య కశ్యప సినిమాను చేయబోతున్నట్లుగా అయిదు సంవత్సరాల క్రితం గుణశేఖర్ ప్రకటించిన విషయం తెల్సిందే. అనారోగ్య కారణాల వల్ల రానా దాదాపు రెండు సంవత్సరాల పాటు షూటింగ్ లకు పూర్తి స్థాయిలో హాజరు కాలేక పోయాడు. ఈ ఏడాదిలో హిరణ్య కశ్యపను పట్టాలెక్కించాలని భావిస్తున్న సమయంలో కరోనా వల్ల సినిమా ఆగిపోయింది. భారీ బడ్జెట్ తో రూపొందించాల్సిన హిరణ్య కశ్యప సినిమాను ఇప్పుడు తీయడం సాధ్యం కాదంటూ గుణశేఖర్ మరో సినిమాను మొదలు పెట్టిన విషయం తెల్సిందే.
రానా కు హిరణ్య కశ్యప ప్రాజెక్ట్ పై చాలా ఆసక్తి ఉన్నట్లుగా తెలుస్తోంది. అందుకే మరీ ఆలస్యం చేయకుండా 2022లో మొదలు పెట్టాలని ఆయన భావిస్తున్నాడు. సురేష్ బాబు ఈ సినిమాను నిర్మించబోతున్నాడు. అయితే ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ ఫాక్ స్టార్ వారు ఈ సినిమా నిర్మాణంలో మెజార్టీ భాగస్వామ్యం కలిగి ఉంటుందట. ప్రస్తుతం చేస్తున్న సినిమాలు ఇప్పటికే కమిట్ అయిన ఒకటి రెండు సినిమాలు కూడా 2022 వరకు పూర్తి చేసి మరే ప్రాజెక్ట్ ఒప్పుకోకుండా హిరణ్య కశ్యపను పాన్ ఇండియా మూవీగా చేయాలని రానా ఆశ పడుతున్నాడట. 200 కోట్లకు మించిన బడ్జెట్ తో ఈ సినిమా రూపొందే అవకాశం ఉందంటున్నారు. ఈ లోపు గుణశేఖర్ శాకుంతలం సినిమాను తీయబోతున్నాడు. వచ్చే ఏడాది ఆ సినిమా పట్టాలెక్కి 2022లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
Please Share this article
Related:
Tagged with: 2022
మొదలైన పవన్ కళ్యాణ్ రానా సినిమా రిమేక్
బాలీవుడ్ లోకి నాగ చైతన్య
సర్కారు వారి పాట యాక్షన్ మొదలైంది !
వైరల్ గ పాయల్ రాజ్ పుత్ హాట్ ఫోటో
ఈ రోజు ఆర్ఆర్ఆర్ నుండి క్రేజీ అప్డేట్
వైరల్ గా మారిన జగపతి బాబు ట్వీట్
ఆర్ఆర్ఆర్’ సినిమాలో ఇంగ్లీష్ సాంగ్ ఉండబోతుందట
అంజలిని చుస్తే షాక్ కావలిసిందే
శ్రుతిహాసన్ తో రొమాన్స్ చేయనున్న ప్రభాస్
వరుణ్ తేజ్ పెళ్లికండిషన్స్ చెప్పిన నాగబాబు
అత్యంత వైభవంగా వరుణ్ – నటాశా వివాహం
గ్యాంగ్ లీడర్ రీ యూనియన్
రేంజ్రోవర్ కారు కొన్న హీరో నిఖిల్
అమ్మా నేను బతికున్నదే నీకోసం-నాగశౌర్య
సింగర్ సునీత-రామ్ వెడ్డింగ్ టీజర్ అదుర్స్
క్రాక్ ఆహాలో ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలుసా ?
Read More From This Category